తీపి పూరి
కావలిసిన వస్తువులు:
మైదా - 250 గ్రా
పంచదార - 250 గ్రా
ఉప్పు - చిటెకెడు
నెయ్యి - 1 చెంచా
నూనె
తయారీ:
కావలిసిన వస్తువులు:
మైదా - 250 గ్రా
పంచదార - 250 గ్రా
ఉప్పు - చిటెకెడు
నెయ్యి - 1 చెంచా
నూనె
తయారీ:
- మైదా పిండిని జల్లించి, ఉప్పు, నెయ్యి కలిపి సరిపడా నీళ్ళు పోసి పూరి పిండిలా కలిపి పావు గంట పక్కన పెట్టుకోవాలి. తరువాత చిన్న ఉండలు చేసి పూరి లాగా వత్తుకోవాలి.
- ఈ లోపు పంచదారలో కొద్దిగా నీరు పోసి మధ్యస్తంగా పాకం పట్టుకోవాలి.
- పూరిలను వేడి నూనెలో వేయించి వెంటనే పాకంలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
- చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి
No comments:
Post a Comment